Home
About Me
Activities
In Media
At Rajya Sabha
Photo Sphere
Videos
Contact
Activities
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
Attended the meeting of the leaders of all political parties with Hon’ble Chairman Shri Jagdeep Dhankhar Ji today
రాజ్యసభ సభ్యుడిగా మరోమారు ప్రతిపాదించబడిన సందర్భంగా పలువురు పార్టీ నేతలు నన్ను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మధ్యాహ్నం ఆయన నివాసంలో ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది.
In thadepalli ysrcp central office
సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో పాల్గొంటున్న మంత్రులకు ఈరోజు గుంటూరు నాగార్జున యూనివర్సటీలో ఏర్పాటు చేసిన లంచ్ లో సోదరుడు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డితో మాటామంతీ.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగబోయే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు 97 వేల మందికి పైగా అభ్యర్ధులు నమోదు చేసుకున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా విజయవాడ నోవాటెల్ నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో 800 మందికి పైగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.
రాష్ట్రంలో జగన్ గారి ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని, ఇతర ప్రొఫెసర్లను కలిసి జాబ్ మేళా ఏర్పాట్లపై చర్చించడం జరిగింది.
It was an honour to be unanimously elected as a member of Rajya Sabha for the second time.
వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులందరికీ నా శుభాశీస్సులు.
Had a wonderful exchange of ideas on various issues with outstanding Parliamentarian, senior politician & Ex Cabinet Minister Shri Dinesh Trivedi Ji at his residence in Delhi, today.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.
వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఈనెల 25న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నాం.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ గారి మెదడులో మెదిలిన ఆలోచనే మెగా జాబ్ మేళాలు.
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తప్పనిసరిగా వెళ్లాలి.
వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలోని …
Presented reports of the Parliamentary Standing Committee on E-Commerce…
జాబ్ మేళాకు హాజరైన పలువురు అభ్యర్థులను పలకరించడం జరిగింది.
తాడేపల్లిలోని నా కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి గారితో పాటు పలువురు పార్టీ నాయకులు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది.
Received HCM Shri @ysjagan Garu at Vizag Airport today.
గుంటూరు జాబ్ మేళాలో తొలి రోజు 7,473 మంది ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది.
Met Hon’ble Home Minister Shri Amit Shah Ji today and discussed issues pertaining to the development of Andhra Pradesh
Today I met Hon’ble Governor of AP Shri Biswabhusan Harichandan Ji in New Delhi. It was a courtesy call.
Visited Headquarters of Karnataka Olympic Association in Bengaluru today & had a wonderful discussion with President Sri Dr. K Govindaraj & Sri B Dayananda IPS.
నిరుద్యోగ యువత నుంచి వచ్చిన స్పందన, కంపెనీలు అందించిన ప్రోత్సాహంతో వైఎస్సార్ సీపీ విశాఖ జాబ్ మేళా రెండు రోజుల్లో లక్ష్యాన్ని మించి విజయవంతమైంది.
Visited the Godavari Urban Multi-State Credit Cooperative Society Head Office in Mumbai today.
వైఎస్సార్ సీపీ విశాఖ జాబ్ మేళాలో రెండో రోజు అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.12.5 లక్షలు. కళ్యాణ్ అనే యువకుడు ఒమిక్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో సాధించారు.
ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో..
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న జాబ్ మేళాకు…
It was a wonderful ride on a cabin cruiser from Gateway of India to JN Port in Mumbai today.
I visited Tirumala on 2nd May 2022 along with my Grand Children and had the Darshan & blessings of Lord Venkateshwara.
తిరుపతిలో ఈరోజు ఎస్వీయూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి గారు, రెక్టార్ వి.శ్రీకాంత్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్ గారు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు, టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి గార్లను కలుసుకోవడం జరిగింది.
It was a honour and great experience meeting the His Excellency, the Governor of Maharashtra Shri Bhagat Singh Koshiyari Ji in Mumbai today.
ఏపీ శాసన మండలి చీఫ్ విప్ గా మరోసారి నియమితులైన శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలు.
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టాక తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో…
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రేపటి జాబ్ మేళాకు ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది.
I presented a book on Lord Krishna to my colleague in RajyaSabha Ms Roopa Ganguly Ji…
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ల దాఖలు అనంతరం అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని చర్చించడం జరిగింది.
I had the darshan of Lord Venkateswara Swamy today morning in Tirumala.
Bidding farewell to Smt. Roopa Ganguly, Nominated MP of the Rajya Sabha.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన సోషల్ మీడియా సైనికులను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆత్మీయంగా కలుసుకుని మాట్లాడటం జరిగింది.
Met Hon’ble Minister for Power, Shri Raj Kumar Singh and discussed issues including …
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది.
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా…
పద్మశ్రీ గ్రహీతలకు సన్మానం సంతోషకరం
తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు రాయలసీమ నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన వస్తోంది.
విశాఖ జాబ్ మేళాలో భాగంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరు పరిశీలన.
Young minds from the Delhi University called upon me at my office in New Delhi early morning today.
విశాఖ – ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న జాబ్ మేళాలో విప్రో కంపెనీలో ఉద్యోగాలు సంపాదించిన యువతులను అభినందించడం జరిగింది.
వైఎస్సార్ సీపీ రైతువిభాగం అధ్యక్షుడు శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, ఇతర రైతు నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సుదీర్ఘ సమావేశం జరిగింది.
Met honourable PM Shri Narendra Modi ji today in Delhi and discussed various issues pertaining to Andhra Pradesh.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి గారితో పార్టీ బలోపేతం విషయమై ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించడం జరిగింది.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు డా.పొన్నూరు గౌతమ్ రెడ్డి గారిని పార్టీ కేంద్రకార్యాలయంలో కలిసి మాట్లాడటం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ (మాదిగ) నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి అత్యధికంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యాలయం లోపల, వెలుపల కలుసుకుని రోజంతా వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
KTR Garu addressed the meeting of the Standing Committee on Commerce and shared his views on the regulation and promotion of e-commerce in India.
I reviewed the arrangements being made for ‘Job Mela’ to be held in Vizag, Tirupati and Guntur this month.
I had the honour of meeting the Governor of Karnataka Shri Thawar Chand Gehlot Ji at Raj Bhavan in Bengaluru today.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే టీడీపీ వైఖరి
Feel very happy to have received the blessings of Shri Vidyaprasanna Teertha Swamiji…
నిరుద్యోగ యువత కలల్ని నిజం చేస్తున్న కార్యక్రమం ఇది.
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న సాయంత్రం అనేక మంది పార్టీ శ్రేణులు, యువ నాయకులను కలుసుకోవడం సంతోషంగా ఉంది.
Moved by the love and affection shown by Sri Badal Ji’s family members and together they made my day
Received Hon’ble Union Minister Shri Gajendra Singh Shekhawat Ji at Vijayawada Airport.
లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకం.
విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన లభించింది.
Spent some leisure time visiting the premises of Sri Prakash SIngh Badal Ji’s amazing residence cum farm house.
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు కూడా కొనసాగింది.
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా జాబ్ మేళా…
Participated in the Green India Challenge Mini Forest programme
టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించడం జరిగింది.
విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది.
సీఎం జగన్ గారి స్ఫూర్తితో తిరుపతిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు రెండో రోజు కూడా అద్భుత స్పందన రావడం ఆనందంగా ఉంది.
Had a productive meeting with Hon. Minister for Road Transport & Highways…
Met the Hon’ble Minister of Fisheries Sh. Parshottam Rupala in New Delhi…
Led a YSRC Parliamentary Party delegation to meet the Housing and Urban Development Minister Shri @HardeepSPuri in the Parliament today.
Briefed Minister of Fisheries, Sri Parshottam Rupala about the steps taken by AP Govt.
Today, I attended the wedding of Dr. Lakshminarayan Sandeep, son of AP Municipal Administration Minister Shri Botsa Satyanarayana Garu.
విలక్షణ నటుడు, ప్రజా సమస్యలపై సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి గారు ఢిల్లీలోని నా నివాసానికి వచ్చి కలవడం సంతోషంగా ఉంది.
Welcomed Hon’ble President Sri Ramnath Kovind alongside Hon’ble Governor and Hon’ble CM Sri YS Jagan Mohan Reddy Garu at INS Dega of Vizag.
వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైఎస్సార్ సీపీ రీసెర్చ్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది.
తిరుపతి జాబ్ మేళా తొలిరోజు విజయవంతమైంది. 4,784 మంది ఉద్యోగాలు పొందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పించాను
తిరుపతి జాబ్ మేళా తొలిరోజు గ్రాండ్ సక్సెస్…అనూహ్యంగా తరలి వచ్చిన ఉద్యోగార్థులు.
విశాఖలో నిర్వహిస్తున్న YSRCP జాబ్ మేళాలో తొలిరోజు 13,663 మందికి ఉద్యోగాలు లభించాయి.
విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి 11 అంశాలపై విజ్ఞప్తి
తిరుపతి జాబ్ మేళా రెండో రోజు కూడా అదే స్పందనతో కొనసాగుతోంది.
సీఎం జగన్ గారి ఆశయం.. వేలాది మంది యువతకు ఉన్నత జీవితం.
Today, I met Hon’ble Finance Minister Smt. N Sitharaman Ji and discussed various issues pertaining to the state of Andhra Pradesh.
It was a great moment meeting Hon’ble CM of Tamil Nadu Thiru Stalin Avl.
తిరుపతిలో వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా దిగ్విజయంగా ముగిసింది.
పార్టీలకు అతీతంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం