లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకం.
లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో...
Continue Readingవిశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన లభించింది.
విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన లభించింది. నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర ఉత్తరాంధ్ర...
Continue ReadingSpent some leisure time visiting the premises of Sri Prakash SIngh Badal Ji’s amazing residence cum farm house.
Continue Readingవైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు కూడా కొనసాగింది.
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా...
Continue Readingపద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది.
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర...
Continue Readingవైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా జాబ్ మేళా…
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా జాబ్ మేళా శనివారం ప్రారంభమైంది. తొలిరోజు 15,750 మంది...
Continue ReadingParticipated in the Green India Challenge Mini Forest programme
Participated in the #GreenIndiaChallenge Mini Forest programme by planting a sapling in New Delhi today. The...
Continue Readingటీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించడం జరిగింది.
టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించడం...
Continue Readingవిశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది.
విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది. 50కిపైగా దేశాలకు చెందిన సుమారు...
Continue Readingసీఎం జగన్ గారి స్ఫూర్తితో తిరుపతిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు రెండో రోజు కూడా అద్భుత స్పందన రావడం ఆనందంగా ఉంది.
సీఎం జగన్ గారి స్ఫూర్తితో తిరుపతిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు రెండో రోజు కూడా అద్భుత స్పందన రావడం ఆనందంగా...
Continue Reading