Activities


కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు ఈరోజు ఢిల్లీలో కలవడం జరిగింది.

విశాఖపట్నం జిల్లా అభివృద్ధిపై ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం జిల్లా అభివృద్ధిపై ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం జిల్లా అభివృద్ధిపై ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. సింహాచలం...

Continue Reading

మార్గశిర మాసోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్నశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

మార్గశిర మాసోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్నశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం...

Continue Reading

విశాఖపట్నంలోని పాత కృష్ణా థియేటర్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద ఆశ్రమాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది.

విశాఖపట్నంలోని పాత కృష్ణా థియేటర్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద ఆశ్రమాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు...

Continue Reading

విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర...

Continue Reading

ఏపీ పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారిని  విజయవాడలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

ఏపీ పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారిని విజయవాడలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.

ఏపీ పర్యటనకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారిని విజయవాడలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. సీజేఐ...

Continue Reading

సీఎం జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖలో మంగళవారం నాటి కార్యక్రమాలు

సీఎం జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖలో మంగళవారం నాటి కార్యక్రమాలు

సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మంగళవారం విశాఖపట్నంలో వైఎస్సార్ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంతోపాటు...

Continue Reading

చేనేత ఉత్పత్తులపై 12%కి పెంచిన జీఎస్టీని తిరిగి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది.

చేనేత ఉత్పత్తులపై 12%కి పెంచిన జీఎస్టీని తిరిగి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కోరడం...

Continue Reading

విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో...

విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో…

విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో వైఎస్సార్ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్...

Continue Reading