రైల్వే బోర్డు చైర్మన్‌ శ్రీ వినోద్‌ యాదవ్‌తో భేటీ కావడం జరిగింది.

రైల్వే బోర్డు చైర్మన్‌ శ్రీ వినోద్‌ యాదవ్‌తో భేటీ కావడం జరిగింది.

రైల్వే బోర్డు చైర్మన్‌ శ్రీ వినోద్‌ యాదవ్‌తో భేటీ కావడం జరిగింది. వాల్తేరు డివిజన్‌ను కొవసాగించాలని కోరుతూ సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రధానికి రాసిన లేఖపై యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీలో కొత్త రైల్‌ సర్వీసులను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.