కరోనా విపత్తును ఎదుర్కొనే క్రమంలో ప్రధాన పార్టీలకు…

కరోనా విపత్తును ఎదుర్కొనే క్రమంలో ప్రధాన పార్టీలకు...

కరోనా విపత్తును ఎదుర్కొనే క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీల నేతలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం కొన్ని సూచనలు చేయడం జరిగింది.