శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర
![శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర](https://vijayasaireddy.in/wp-content/uploads/2018/09/sak-sc.png)
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర (257వ రోజు) శనివారం 8 ఆగస్టు 2018న పెందుర్తి నియోజకవర్గం గుండా సాగి కొత్తపాలెం వద్ద విశాఖపట్నం నగరానికి చేరుకున్న సందర్భంగా అద్భుతమైన స్వాగత ద్వారం, కటౌట్లతో శ్రీ జగన్ గారికి విశాఖ నగర పార్టీ శ్రేణులు స్వాగతించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇదే స్ఫూర్తితో ఆదివారం నాటి బహిరంగ సభను అపూర్వమైన రీతిలో విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది.
Recommended Posts
![In media on 3 June 2024](https://vijayasaireddy.in/wp-content/uploads/2024/06/Capture-420x330.jpg)
In media on 3 June 2024
03/06/2024
![In media on 14 May 2024](https://vijayasaireddy.in/wp-content/uploads/2024/05/6-56-420x330.jpg)
In media on 14 May 2024
14/05/2024
![In media on 12 May 2024](https://vijayasaireddy.in/wp-content/uploads/2024/05/5-61-420x330.jpg)
In media on 12 May 2024
12/05/2024