Visited the bereaved family of Pendurthi murder
పెందుర్తి ఆరుగురి హత్య కేసు బాధిత కుటుంబాన్ని శివాజీపాలెంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి ఉద్యోగం, ఇతర అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించి కేసు విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు సూచించడం జరిగింది.