వైయస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఈరోజు ఉదయం రామతీర్థం ఆలయాన్ని సందర్సించడం జరిగింది.

వైయస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఈరోజు ఉదయం రామతీర్థం ఆలయాన్ని సందర్సించడం జరిగింది. ఘటన జరిగిన కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించి. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసు కోవడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024