ప్రధాని సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ మైదానాన్ని ఈరోజు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించడం జరిగింది.

ప్రధాని సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ మైదానాన్ని ఈరోజు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించడం జరిగింది.

ప్రధాని సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ మైదానాన్ని ఈరోజు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించడం జరిగింది. పార్కింగ్, హెలిప్యాడ్ కు ఉద్దేశించిన స్థలాన్ని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి శ్రీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి శ్రీ అమర్నాథ్, ఎంపీ శ్రీమతి సత్యవతి తదితరులతోకలిసి పరిశీలించడం జరిగింది.