విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న మార్గశిర మాసోత్సవాల్లో పాల్గొనాలని ఆలయ ఈవో, అర్చకులు ఈరోజు ఆహ్వానం అందించారు.

విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న మార్గశిర మాసోత్సవాల్లో పాల్గొనాలని ఆలయ ఈవో, అర్చకులు ఈరోజు ఆహ్వానం అందించారు. చాలా సంతోషంగా ఉంది. ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు భక్తులందరిపైనా ఉండాలని కోరుకుంటున్నా.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024