సింహాచలం కొండ పరిధిలో చినగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకు 4.15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శారదా పీఠం అధిపతి పూజ్యశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈరోజు శంకుస్థాపన చేశారు.

సింహాచలం కొండ పరిధిలో చినగదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకు 4.15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శారదా పీఠం అధిపతి పూజ్యశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ రక్షణ గోడ నిర్మాణానికి నా ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.5 కోట్లు కేటాయించడం జరిగింది.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024