వైఎస్సార్ సీపీ ‘సామాజిక న్యాయ భేరి’ బస్సుయాత్ర గుంటూరుకు చేరింది.

వైఎస్సార్ సీపీ 'సామాజిక న్యాయ భేరి' బస్సుయాత్ర గుంటూరుకు చేరింది.

వైఎస్సార్ సీపీ ‘సామాజిక న్యాయ భేరి’ బస్సుయాత్ర గుంటూరుకు చేరింది. ఈ సందర్భంగా యాత్ర చేపడుతున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులను ఆత్మీయంగా కలుసుకుని పలకరించడం జరిగింది. బస్సుయాత్రకు వస్తున్న విశేష స్పందనతో విపక్షాలకు వణుకు పుడుతోంది.