పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో..

పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో..

పల్నాడు జిల్లా వైయస్సార్ సిపి సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావులతో విడివిడిగా సమావేశం కావడం జరిగింది..