వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు పార్టీ పంచాయతీ రాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులు, పాత పోలింగ్ బూత్ ల ఇంచార్జీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వంపై విపక్షాలు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా తిప్పి కొట్టేందుకు పార్టీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాల్సిందిగా కోరడం జరిగింది.