దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటానికి…

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటానికి...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, సీఎం శ్రీ వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈరోజు రాత్రి 9 గంటలకు విశాఖలో కాగడాలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.