మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 12న ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరగనున్న ప్రధాని సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.