విశాఖకు కార్యనిర్వహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని…

విశాఖకు కార్యనిర్వహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని...

విశాఖకు కార్యనిర్వహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. అభివృద్ధి ప్రదాత జగన్ గారికి థాంక్స్ చెబుతూ.. బీచ్ లో ఎగిసిపడే అలల్లా.. విశాఖ వీధులన్నీ జనసంద్రంతో ఉప్పొంగాయి. ఇదే కదా అభిమనం.. ఇది కదా విశ్వాసం.