విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లోని రైతు బజారు వద్ద…

విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లోని రైతు బజారు వద్ద...

విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లోని రైతు బజారు వద్ద కరోనా నియంత్రణలో భాగంగా ప్రజల రక్షణ కోసం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటైసర్ స్ప్రే ఛాంబర్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.