‘సన’ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో…

'సన' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో...

‘సన’ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం, పెందుర్తిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లు, సోలార్ పవర్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి, గాజువాక శాసనసభ్యులు శ్రీ అదీప్ రాజ్, శ్రీ తిప్పల నాగిరెడ్డితో పాటు ‘సన’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సంచితా గజపతి పాల్గొన్నారు.