సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ నుంచి విరాళాలు అందించి కరోనా…

సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ నుంచి విరాళాలు అందించి కరోనా...

సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ నుంచి విరాళాలు అందించి కరోనా మహమ్మారిని అరికట్టే చర్యలలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈరోజు విశాఖ నగరంలో జరిగిన సమావేశంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.