ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వన్ టౌన్లో…

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వన్ టౌన్లో...

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వన్ టౌన్లో ఈరోజు పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.