ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో….

ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో....

ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదానం చేయడం జరిగింది.