విశాఖపట్నంలో పలు వార్డులకు చెందిన టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది ఈరోజు వైఎస్సార్ సీపీలో చేరారు.

విశాఖపట్నంలో పలు వార్డులకు చెందిన టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది ఈరోజు వైఎస్సార్ సీపీలో చేరారు.

విశాఖపట్నంలో పలు వార్డులకు చెందిన టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది ఈరోజు వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక సీతమ్మధార కార్యాలయంలో వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.