దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుటుంబసభ్యులు ను పరామర్శించిన అనంతరం….

దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుటుంబసభ్యులు ను పరామర్శించిన అనంతరం....

ఈరోజు విశాఖపట్నంలో మంత్రులు శ్రీ కన్నబాబు, అవంతి శ్రీనివాస్ గారితో కలిసి దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ గారి కుటుంబసభ్యులు ను పరామర్శించిన అనంతరం ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది.