షీలా నగర్‌లోని ఏపీ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఈరోజు పరిశీలించడం జరిగింది.

షీలా నగర్‌లోని ఏపీ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఈరోజు పరిశీలించడం జరిగింది.

విశాఖపట్నం షీలా నగర్‌లోని 300 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేసిన ఏపీ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఈరోజు పరిశీలించడం జరిగింది. పీపీఈ కిట్ ధరించి నేరుగా కోవిడ్ బాధితులను పరామర్శించడం జరిగింది. ఇక్కడ అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.