వైఎస్సార్‌సీపీపై, సీఎం జగన్ గారిపై, నాపై, నా కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ రుషికొండ భూకబ్జాల పేరిట ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీపై, సీఎం జగన్ గారిపై, నాపై, నా కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ రుషికొండ భూకబ్జాల పేరిట ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీపై, సీఎం జగన్ గారిపై, నాపై, నా కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ రుషికొండ భూకబ్జాల పేరిట ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది.
రుషికొండ ఎన్‌సీసీ భూముల వ్యవహారంలో టీడీపీ వాళ్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ భూముల కేటాయింపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలోనే ఆ సంస్థకు జీపీఏ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. టీడీపీ అక్రమార్కులపై చర్యలు తప్పవు. రెండేళ్లలో 10 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.