విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన లభించింది.

విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన లభించింది.

విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచిస్పందన లభించింది. నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చి తమ ఫిర్యాదులు, వినతులు అందించారు. వాటన్నింటినీ స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది.