విశాఖపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
విశాఖపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024