ప్రధాని మోదీ గారి విశాఖ పర్యటనలో భాగంగా ఈనెల 12న జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల కోసం…

ప్రధాని మోదీ గారి విశాఖ పర్యటనలో భాగంగా ఈనెల 12న జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల కోసం...

ప్రధాని మోదీ గారి విశాఖ పర్యటనలో భాగంగా ఈనెల 12న జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానంతోపాటు ఇతర మైదానాలను ఈరోజు పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది.