జీవీఎంసీ పరిధిలోని మురికివాడల్లో అభివృద్ధి పనులపై ఈరోజు…

జీవీఎంసీ పరిధిలోని మురికివాడల్లో అభివృద్ధి పనులపై ఈరోజు...

జీవీఎంసీ పరిధిలోని మురికివాడల్లో అభివృద్ధి పనులపై ఈరోజు మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, విశాఖ మేయర్ శ్రీమతి హరి వెంకట కుమారితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేయడం జరిగింది.