విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఫిర్యాదులు, వినతులు అందజేశారు.