విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా…

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా...

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ గారి సేవలను స్మరించుకోవడం జరిగింది.