“ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం – పారిశ్రామిక సమస్యల పరిష్కారం” అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

“ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం – పారిశ్రామిక సమస్యల పరిష్కారం” అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నం ఉడా చిల్ద్రన్స్ అరెనాలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం సదస్సులో ప్రసంగించడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024