విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో…

విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో...

విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఈరోజు వేలాది మంది క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమక్షంలో వైఎస్సార్ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.