విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు కూడా ప్రజాదర్బార్ కార్యక్రమం కొనసాగించడం జరిగింది.

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు కూడా ప్రజాదర్బార్ కార్యక్రమం కొనసాగించడం జరిగింది.

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు కూడా ప్రజాదర్బార్ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నిరంతరాయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది.