విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నం సీతమ్మధారలో ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది.