విశాఖపట్నం 89వ వార్డు దుర్గానగర్ కాలనీలో రోడ్డు, ప్రవేశ ద్వారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి గార్లతో కలిసి నిన్న ప్రారంభించడం జరిగింది.

విశాఖపట్నం 89వ వార్డు దుర్గానగర్ కాలనీలో రోడ్డు, ప్రవేశ ద్వారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి గార్లతో కలిసి నిన్న ప్రారంభించడం జరిగింది.

విశాఖపట్నం 89వ వార్డు దుర్గానగర్ కాలనీలో రోడ్డు, ప్రవేశ ద్వారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి గార్లతో కలిసి నిన్న ప్రారంభించడం జరిగింది. మురికివాడల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించడం జరిగింది.