విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సాయన్న ప్రజాదర్బార్…

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'సాయన్న ప్రజాదర్బార్...

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి రెండోరోజు కూడా విశేష స్పందన లభించింది. స్థానిక మత్స్యకారులు, చిరువ్యాపారులు, ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు 200 మందికి పైగా తరలివచ్చి తమ వినతులు సమర్పించారు.