మధురవాడ ఏఎస్ఆర్ నగర్ లో రూ.2.5లక్షల వ్యయంతో మినీ పార్క్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.
మధురవాడ ఏఎస్ఆర్ నగర్ లో రూ.2.5లక్షల వ్యయంతో మినీ పార్క్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర పాలనారాజధాని విశాఖను ఉద్యాన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు 304 ఖాళీ స్థలాలను, 200 నీటి కుంటలను సంరక్షించి అభివృద్ధి చేయడం జరుగుతుంది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024