కరోనా నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రజల్ని చైతన్యపరచటానికి నా వంతు ప్రయత్నంగా…

కరోనా నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రజల్ని చైతన్యపరచటానికి నా వంతు ప్రయత్నంగా...

కరోనా నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రజల్ని చైతన్యపరచటానికి నా వంతు ప్రయత్నంగా “మన ఆరోగ్యం మన చేతుల్లో” పుస్తకం ముద్రించటం జరిగింది. విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఈరోజు పుస్తకం విడుదల కార్యక్రమం జరిగింది.