వైఎస్సార్ కప్ మెగాక్రికెట్ టోర్నమెంట్ విశాఖ పోర్టు స్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ముగిసింది.

వైఎస్సార్ కప్ మెగాక్రికెట్ టోర్నమెంట్ విశాఖ పోర్టు స్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ముగిసింది.

వైఎస్సార్ కప్ మెగాక్రికెట్ టోర్నమెంట్ విశాఖ పోర్టు స్టేడియంలో ఆదివారం అట్టహాసంగా ముగిసింది. వివిధ కేటగిరీల్లో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి ఆశీస్సులతో ఇంతటి మెగా టోర్నీ నిర్వహించగలిగాం. వచ్చేఏడాది నుంచి మహిళలకూ ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.