టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా ఏవీఎన్ కాలేజీ వద్ద…
టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా ఏవీఎన్ కాలేజీ వద్ద విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఎన్ఏడీ ఫ్లైఓవర్ సర్కిల్ వద్ద జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీ జియ్యాని శ్రీధర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన జనాగ్రహ దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024