రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ల దాఖలు అనంతరం అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.

రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ల దాఖలు అనంతరం అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.

రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ల దాఖలు అనంతరం అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ గారు సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రవాణిని జాతీయస్థాయిలో వినిపించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం.