రాజ్యసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

రాజ్యసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

రాజ్యసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణస్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.