తిరుపతి జాబ్ మేళా తొలిరోజు విజయవంతమైంది. 4,784 మంది ఉద్యోగాలు పొందారు.

తిరుపతి జాబ్ మేళా తొలిరోజు విజయవంతమైంది. 4,784 మంది ఉద్యోగాలు పొందారు.

తిరుపతి జాబ్ మేళా తొలిరోజు విజయవంతమైంది. 4,784 మంది ఉద్యోగాలు పొందారు. వారిలో 410 మందికి స్పాట్ లోనే నియామక పత్రాలు అందించడం జరిగింది. మిగిలినవారికి మెయిల్, కొరియర్ ద్వారా ఆఫర్ లెటర్స్ వెళ్తాయి. జాబ్ మేళాను అడ్డుకుంటామని బెదిరించినవారే ఇందులో పాల్గొని ఆఫర్ లెటర్స్ తీసుకున్నారు.