ప్రధాని పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, వార్డు ఇన్చార్జిలతో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రధాని పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, వార్డు ఇన్చార్జిలతో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రధాని పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, వార్డు ఇన్చార్జిలతో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల సమన్వయంతో అందరూ ప్రధాని సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించడం జరిగింది.