తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ (మాదిగ) నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ (మాదిగ) నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ (మాదిగ) నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఎస్సీల సంక్షేమం కోసం జగన్‌ గారి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో అత్యధికంగా రూ. 18 వేల కోట్లు కేటాయించింది.