వైఎస్సార్ సీపీ రైతువిభాగం అధ్యక్షుడు శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, ఇతర రైతు నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సుదీర్ఘ సమావేశం జరిగింది.
వైఎస్సార్ సీపీ రైతువిభాగం అధ్యక్షుడు శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, ఇతర రైతు నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సుదీర్ఘ సమావేశం జరిగింది. యువజన శ్రామిక ‘రైతు’ కాంగ్రెస్ పార్టీకి రైతులే వెన్నెముక. రాష్ట్రంలోని రైతుల మేలు కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024