తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. లీగల్ సెల్ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.