చిత్తూరు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుల ఆత్మీయ సమావేశం…

చిత్తూరు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుల ఆత్మీయ సమావేశం...

చిత్తూరు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుల ఆత్మీయ సమావేశం ఈరోజు తాడేపల్లి లోని సిఎస్అర్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశానికి భారీగా తరలివచ్చి పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింతగా బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించేదుకు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సోషల్ మీడియా సైనికులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.